Asianet News TeluguAsianet News Telugu

గ్రామ పంచాయితీ ఆఫీసులో అవినీతి చేప (వీడియో)

ఫైల్ మీద సంతకం పెట్టాలంటే లంచం ఇవ్వాలన్న ఓ ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుంటూరుజిల్లా, గుర్జాలా మండల పంచాయితీ రాజ్ ఆఫీసులో మల్లెల కోటేశ్వరరావు అనే అతను జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. సిరికొండ పూర్ణం రాజు అనే వ్యక్తి తన భవననిర్మాణానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టమని అడిగితే,  25వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయాన్ని పూర్ణం రాజు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఏసీబీ అధికారులు మల్లెల కోటేశ్వరరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఫైల్ మీద సంతకం పెట్టాలంటే లంచం ఇవ్వాలన్న ఓ ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుంటూరుజిల్లా, గుర్జాలా మండల పంచాయితీ రాజ్ ఆఫీసులో మల్లెల కోటేశ్వరరావు అనే అతను జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. సిరికొండ పూర్ణం రాజు అనే వ్యక్తి తన భవననిర్మాణానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టమని అడిగితే,  25వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయాన్ని పూర్ణం రాజు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఏసీబీ అధికారులు మల్లెల కోటేశ్వరరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Video Top Stories