Asianet News TeluguAsianet News Telugu

Video: జగన్ కు ఆ ఆర్తనాదాలు వినిపించవా..?: బుచ్చయ్య చౌదరి

అమరావతి: రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఉన్నారని...ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభం అయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంస పాలన ఇంకా కొనసాగుతూనే వుందని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల జీవ నాడీ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులను ఆపడం,రాజధాని మార్పు, ఇసుక కోరత, లిక్కర్ మాఫియా,రేషన్ కార్డులు మరియు వితంతువులు,వృద్దులు,వికలాంగులు పించన్ల రద్దుతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని,''నేను విన్నాను-నేను ఉన్నాను'' అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు పెడుతున్న ఆర్తనాదాలు వినపడడం లేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 
 

అమరావతి: రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఉన్నారని...ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభం అయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంస పాలన ఇంకా కొనసాగుసుతూనే వుందని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల జీవ నాడీ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులను ఆపడం,రాజధాని మార్పు, ఇక కోరత, లిక్కర్ మాఫియా,రేషన్ కార్డులు మరియు వితంతువులు,వృద్దులు,వికలాంగులు పించన్ల రద్దుతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని,''నేను విన్నాను-నేను ఉన్నాను'' అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు పెడుతున్న ఆర్తనాదాలు వినపడడం లేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 

Video Top Stories