Asianet News TeluguAsianet News Telugu

Video: అమరావతి కోసం... ఎమ్మెల్యే క్వార్టర్స్ 13వ అంతస్తుపైకెక్కి ముగ్గురు యువకులు...

గుంటూరు: అమరావతిని రాజధాని కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమం ఆదివారం మరింత తీవ్రరూపం దాల్చింది. రాయపూడిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యె క్వాటర్స్ భవనం ఎక్కి ముగ్గురు యువకులు నిరసన తెలుపుతున్నారు. 13అంతస్తు పైకి ఎక్కి అమరావతికి మద్దుతుగా నినాదాలు చేశారు. భవనంపైకి ఎక్కి నిరసన తెలుపుతున్న యువకులు నరసింహస్వామి, చిలక బసవయ్య, చిలక రవి లుగా గుర్తించారు. 
 

గుంటూరు: అమరావతిని రాజధాని కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమం ఆదివారం మరింత తీవ్రరూపం దాల్చింది. రాయపూడిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యె క్వాటర్స్ భవనం ఎక్కి ముగ్గురు యువకులు నిరసన తెలుపుతున్నారు. 13అంతస్తు పైకి ఎక్కి అమరావతికి మద్దుతుగా నినాదాలు చేశారు. భవనంపైకి ఎక్కి నిరసన తెలుపుతున్న యువకులు నరసింహస్వామి, చిలక బసవయ్య, చిలక రవి లుగా గుర్తించారు.