Asianet News TeluguAsianet News Telugu

దీపాలు వెలిగించిన సినీ తారలు.. మహేష్ బాబు, చిరంజీవి...

దీప కాంతులతో యావత్తు భారతదేశం దేదీప్యమానంగా వెలిగిపోయింది. 

దీప కాంతులతో యావత్తు భారతదేశం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు, 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించి ఐక్యతను చాటుకున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల ప్రతొక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా దీపాలు వెలిగించారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, కృష్ణంరాజు, అనిల్ రావిపూడి, మంచులక్ష్మిలతో పాటు అనేకమంది సినీతారలు దీపాలు వెలిగించారు. ఆ వీడియోలు....