Asianet News TeluguAsianet News Telugu

పండ్లు తినండి.. రైతుల కోసం సినీ నటుల క్యాంపెయిన్...

లాక్ డౌన్ వేళ పండించిన పంటను అమ్ముకోలేని రైతులకోసం సినీ నటులు ముందుకు వచ్చారు. 

లాక్ డౌన్ వేళ పండించిన పంటను అమ్ముకోలేని రైతులకోసం సినీ నటులు ముందుకు వచ్చారు. రైతుల్ని కాపాడుకుందాం అంటూ సినీ నటీనటులు సాయి కుమార్ ,పృథ్వీ, రాజా రవీంద్ర ,ఉత్తేజ్ , జయలక్ష్మి, ఉత్తేజ్ కుమార్తె పాట తదితరులు ఈ విధంగా స్పందించారు. కరోన వ్యాధిని జయించాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.ఎన్నో పోషకవిలువలున్నమామిడి,పుచ్చకాయ,బొప్పాయి, బత్తాయి,జామ్, నిమ్మ, ద్రాక్ష, దానిమ్మ పండ్లు కొనుక్కొని తిందాం.మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.రైతన్నల్ని కాపాడుకుందాం..జై కిసాన్.. అంటూ వీడియో పెట్టారు.