Asianet News TeluguAsianet News Telugu

సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించిన తలసాని ట్రస్టు..

సినీ కార్మికుల కోసం మంత్రి తలసాని ట్రస్ట్ కింద 14 వేల కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాల కిట్ల పంపిణీ ఈరోజు జరిగింది.

సినీ కార్మికుల కోసం మంత్రి తలసాని ట్రస్ట్ కింద 14 వేల కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాల కిట్ల పంపిణీ ఈరోజు జరిగింది. ఈ కిట్స్ ట్రక్కులను మారేడ్‌ పల్లిలో తలసాని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వీటిని ఫిల్మ్ నగర్ లో నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, ఎన్ శంకర్, దిల్ రాజుల చేతుల మీదుగా సినీ కార్మికులకు అందజేశారు.

Video Top Stories