Asianet News TeluguAsianet News Telugu

సి సి సి కి. రఘుబాబు తన వంతు సాయంగా లక్ష రూపాయల విరాళం

మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం  సి సి సి కి  ప్రముఖ సీనియర్ నటులు గిరిబాబు గారి తనయుడు రఘుబాబు లక్ష రూపాయల విరాళాన్ని గురువారం నెఫ్ట్ ద్వారా సీసీసీ కి ట్రాన్స్ఫర్ చేశారు. 

మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం  సి సి సి కి  ప్రముఖ సీనియర్ నటులు గిరిబాబు గారి తనయుడు రఘుబాబు లక్ష రూపాయల విరాళాన్ని గురువారం నెఫ్ట్ ద్వారా సీసీసీ కి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేల రూపాయలను, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేల రూపాయలను, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేల రూపాయలను ఇలా మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా  ఇవ్వడం జరిగింది.సి సి సి లో అందరం బాగస్వాములవుదాం ఒకరికి ఒకరు తొడుగావుందాం కరోనని జయిద్దాం అని అన్నారు.