Asianet News TeluguAsianet News Telugu

Video news : రాగల 24 గంటల్లో..ఈషా రెబ్బా ఏం చేయబోతోంది..

ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’. 

ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’. ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో సత్య దేవ్, శ్రీరామ్, ముస్కాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిగింది. 

Video Top Stories