నేను ఎప్పుడో చెప్పా ఆంధ్రవాళ్లు ముదుర్లని: పూరిజగన్నాద్ (వీడియో)
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ సినిమా రెండువారాల క్రితం మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.తొమ్మిది రోజుల్లోనే రూ.63 కోట్ల గ్రాస్ను సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ సినిమా రెండువారాల క్రితం మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.తొమ్మిది రోజుల్లోనే రూ.63 కోట్ల గ్రాస్ను సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.
డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ – “అందరూ నన్ను చాలా పొగుడుతున్నారు. ఇన్నేళ్ల నా కెరీర్లో ఫస్ట్ టైం ఎలాగైనా హిట్ కొట్టాలి అని ఈ సినిమా తీశాను. మీ అందరి ఆదరణతో ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా చూసి చాలా మంది నా మిత్రులు అప్రిసియేట్ చేసారు అంటు చెప్పుకొచ్చారు. మన టాలీవుడ్ హీరోలు ఫోన్ చేసి ఏం చేప్పారో ఆయన మాటల్లో వినండి.