Asianet News TeluguAsianet News Telugu

Video news : సినిమా చూసే ప్రతిరోజూ పండగే అంటున్న టీం...

సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. 

సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. గీతరచయిత కెకె రాసిన పాటను రిలీజ్ చేశారు. ఈ విశేషాలు ఈ వీడియోలో...

Video Top Stories