Asianet News TeluguAsianet News Telugu

పవన్ కల్యాణ్ గెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా

దేవకట్ట డైరెక్షన్ లో సాయిథరమ్ తేజ్, నివేథా పేతురాజు హీరో, హీరోయిన్లు గా ఓ కొత్త సినిమా వస్తోంది.

దేవకట్ట డైరెక్షన్ లో సాయిథరమ్ తేజ్, నివేథా పేతురాజు హీరో, హీరోయిన్లు గా ఓ కొత్త సినిమా వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజకార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ముహూర్తపు షాట్ లో భాగంగా క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. అల్లు అరవింద్, వంశీపైడిపల్లి, బీవీఎస్ ఎన్ ప్రసాద్ లు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినవారిలో ఉన్నారు.