Asianet News TeluguAsianet News Telugu

పట్నంలో నా కొడుకు ఎట్టున్నడో... ఓ తల్లి ఆవేదన...

పట్నంలో నా కొడుకు ఎట్టున్నడో అంటూ సింగర్ విజయలక్ష్మి పాడిన పాట ఇప్పుడు వైరల్ గా మారుతోంది. 

పట్నంలో నా కొడుకు ఎట్టున్నడో అంటూ సింగర్ విజయలక్ష్మి పాడిన పాట ఇప్పుడు వైరల్ గా మారుతోంది. బతకడానికి పట్నం వచ్చిన కొడుకు కోసం ఓ తల్లి పడే ఆవేదనకు అక్షర రూపమిచ్చిన పాట చాలా హృద్యంగా ఉంది.