Asianet News TeluguAsianet News Telugu

మనిషి మలంలో రోజులతరబడి బతికుండే కరోనావైరస్..

చైనాలో వచ్చిన ఓ కొత్త అధ్యయనం ప్రకారం ఈగల ద్వారా కరోనావైరస్ వ్యాపిస్తుందని తేలింది. 

చైనాలో వచ్చిన ఓ కొత్త అధ్యయనం ప్రకారం ఈగల ద్వారా కరోనావైరస్ వ్యాపిస్తుందని తేలింది. కరోనా బాధితుడి మలంలో వైరస్ రోజులతరబడి బతికి ఉంటుందని అంటున్నారు. వాటిమీద వాలిన ఈగలు తినుబండారాలమీద వాలడం వల్ల ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందట. అందుకే వైరస్ నిరోధంలో బహిరంగమలవిసర్జనను నిరోధించాలని అమితాబ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది..