సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఉగాది రోజున సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి ఉగాది రోజున సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఉగాది నాడు సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు ట్వీట్ చేశి, ట్విట్టర్ అకౌంట్ను ప్రారంభించారు. అలాగే, కరోనా వైరస్పై కలిసికట్టుగా పోరాడి, జయిద్దామని పిలుపునిచ్చారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.