Asianet News TeluguAsianet News Telugu

సిరిగంథం చెట్టు నాటిన మంచులక్ష్మి

నటి శిల్పా రెడ్డి  విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నటి  మంచు లక్ష్మి  స్వీకరించింది.

నటి శిల్పా రెడ్డి  విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నటి  మంచు లక్ష్మి  స్వీకరించింది. ఫిలింనగర్ లోని తన నివాసంలో కూతురితో కలిసి మొక్కలు నాటింది. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్  అందరూ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని తెలుపుతూ ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. తను మరో ముగ్గురు నీరజ డిసైనర్, సంధ్య డాన్సర్ , సందీప్ కిషన్ లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్  స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.