Asianet News TeluguAsianet News Telugu

నమస్తే ట్రంప్ : పాట పాడనున్న కైలాష్ ఖేర్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల ఇండియా పర్యటనలో బాలీవుడ్ గాయకుడు ఖైలాష్ ఖేర్ పాట పాడనున్నారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల ఇండియా పర్యటనలో బాలీవుడ్ గాయకుడు ఖైలాష్ ఖేర్ పాట పాడనున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో తాను పాడబోతున్నానని కైలాష్ ఖేర్ అన్నారు.