Asianet News TeluguAsianet News Telugu

Iddari Lokam Okkate : ఇంతకుముందు సినిమాల్లా కాదు..ఇది బాగుంటుంది...

దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రాజ్ తరుణ్, శాలినీ పాండే హీరోహీరోయిన్లుగా జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’.  

దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రాజ్ తరుణ్, శాలినీ పాండే హీరోహీరోయిన్లుగా జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’.  డిసెంబర్ 25న రిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు మీడియాతో పంచుకున్నారు.