Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : గచ్చిబౌలి లో మొక్కలు నాటిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. 

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు గచ్చిబౌలి లోని హిల్ రిడ్జ్ విల్లాస్ లొ అచ్చంపేట MLA గువ్వల బాలరాజు; TRS పార్టీ రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డిలతో కలిసి మొక్కలు కోటి మొక్కలు. సినిమా దర్శకులు ఎస్ గోపాల్ రెడ్డి,  బి. గోపాల్, కోదండరామిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.