Asianet News TeluguAsianet News Telugu

రంజాన్ ఈద్ ఉల్ ఫిత్ర్ ముబారక్.. చెబుతున్న సాయికుమార్...

రంజాన్ వచ్చిందంటే కళకళలాడిపోయే హైదరాబాద్ బోసి పోయింది. 

రంజాన్ వచ్చిందంటే కళకళలాడిపోయే హైదరాబాద్ బోసి పోయింది. కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ముస్లిం సోదరులు ఇంటికే పరిమితమై రంజాన్ చేసుకుంటున్నారు. సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉన్నారు. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులందరికీ డబ్బింగ్ స్టార్ సాయికుమార్ శుభాకాంక్షలు తెలిపారు. 

Video Top Stories