Asianet News TeluguAsianet News Telugu

కరోనాక్రైసిస్ ఛారిటీ మీద పాట...ఏకమవుతున్న పెద్ద హీరోలు...

కరోనా క్రైసిస్ ను ఎదుర్కోవడానికి, సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ఓ పాట కూడా రిలీజ్ చేసింది. 

కరోనా క్రైసిస్ ను ఎదుర్కోవడానికి, సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ఓ పాట కూడా రిలీజ్ చేసింది. కరోనా వైరస్ మీద ప్రముఖ సంగీత దర్శకుడు కోటీ కట్టిన ఈ పాటను మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు పాడారు. ఆ వీడియో...