Asianet News TeluguAsianet News Telugu

ఈ బుద్దిలేని పనేంటి అనుకుంటారు?.. కరోనా పాట మీద వివి వినాయక్...

ప్రజానాట్య కళామండలి గాయకుడైన లక్ష్మణ్ కరోనా మీద పాడిన ఓ పాటను దర్శకుడు వి.వి. వినాయక్ రిలీజ్ చేశారు.

ప్రజానాట్య కళామండలి గాయకుడైన లక్ష్మణ్ కరోనా మీద పాడిన ఓ పాటను దర్శకుడు వి.వి. వినాయక్ రిలీజ్ చేశారు. బాబ్జీ రాసిన ఈ పాటకు ఎల్ ఎమ్ ప్రేమ్ సంగీత దర్శకత్వం వహించారు. కరోనామీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులు ఇలాంటివి చెప్పుకొచ్చారు. ఈ పాటను చందు పూడి ప్రజెంట్ చేశారు.

Video Top Stories