చిరంజీవిని బాలయ్య టార్గెట్ చేశారా?
లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కూడా ప్రారంభించేలా అనుమతులు ఇవ్వాలని చిరంజీవి అధ్యక్ష తన నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రముఖులంతా మంత్రి తలసానితో చర్చించి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి విన్నవించుకున్నారు. ...
లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కూడా ప్రారంభించేలా అనుమతులు ఇవ్వాలని చిరంజీవి అధ్యక్ష తన నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రముఖులంతా మంత్రి తలసానితో చర్చించి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి విన్నవించుకున్నారు. ...ఇ విషయం ఫై బాలకృష్ణ మాట్లాడుతూ తనని ఎవరూ ఆహ్వానించలేదని, వీళ్లంతా భూముల వ్యాపారం చేసుకుంటున్నారా .డల్లాస్ లో ఈవెంట్ పెట్టి మా అసోషషన్ కోసం బిల్డింగ్ కడతామని అన్నారు ,చిరంజీవి కూడా వెళ్లిన ఆ ఈవెంట్ కి ఐదు కోట్లు నిధులు వచ్చాయి ఇప్పటివరకు వీళ్లంతా ఏమైనా బిల్డింగ్ కట్టారా అందుకే ఇలాంటి వ్యవహారాల్లో నేను ఇన్వాల్వ్ కాను. ...