Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో ‘బాఘి 3’ ప్రమోషన్‌లో యాక్టర్లు బిజీ బిజీ

‘బాఘి 3’ చిత్ర యూనిట్ సభ్యులు  ముంబైలో సినిమా  ప్రచార కార్యక్రమం లో పాల్గొన్నారు.

‘బాఘి 3’ చిత్ర యూనిట్ సభ్యులు  ముంబైలో సినిమా  ప్రచార కార్యక్రమం లో పాల్గొన్నారు. శ్రద్ధా కపూర్, టైగర్ ష్రాఫ్, రితీష్ దేశ్ ముఖ్ లు షట్టర్ బగ్స్ కోసం పోజులిచ్చారు. శ్రద్ధా నీలిరంగు డెనిమ్ దుస్తులను ఎంచుకోగా, పురుషులు  సాధారణ దుస్తులను ధరించారు. సాజిద్ నాడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రం మార్చి 6 న విడుదల కానుంది.