Asianet News TeluguAsianet News Telugu

Mirrors Salon : హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకో.. పాయల్ కి విజయశాంతి హితవు..

మిర్రర్స్ సెలూన్ లో కెరస్థాస్ లాంజ్ ను నటి విజయశాంతి, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ లు  ప్రారంభించారు.  

మిర్రర్స్ సెలూన్ లోలాంజ్ ను నటి విజయశాంతి, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ లు  ప్రారంభించారు. ఇండియాలో మొట్టమొదటిసారి కెరస్థాస్ లాంజ్ ను మిర్రర్స్ లో స్టార్ట్ చేశామని మిర్రర్స్ యజమాని విజయలక్ష్మి తెలిపారు.