Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవిలా కాకపోయినా.. తనవంతుగా 200 మందికి సహాయం.. గౌతంరాజు

నటుడు గౌతంరాజు తూర్పుగోదావరి జిల్లాలోని రాజ‌మండ్రి, యానాం, కాకినాడ, మండ‌పేట‌, పిఠాపురంలలోని 200మంది జూనియర్ ఆర్టిస్టులకు తనవంతుగా సహాయం చేశారు. 

నటుడు గౌతంరాజు తూర్పుగోదావరి జిల్లాలోని రాజ‌మండ్రి, యానాం, కాకినాడ, మండ‌పేట‌, పిఠాపురంలలోని 200మంది జూనియర్ ఆర్టిస్టులకు తనవంతుగా సహాయం చేశారు. సాయం చేసేమనసుంది కానీ అంత డబ్బులు తన దగ్గర లేవని.. దానికి తన స్నేహితులు కొంతమంది సాయం చేశారని అన్నారాయన.