Asianet News TeluguAsianet News Telugu

రూ.500లతో ముంబయిలో అడుగుపెట్టి.. కోట్లాది రూపాయలు సంపాదించిన దిశాపటానీ..!...

దిశ పటానీ... ఎంఎస్ ధోనీ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.

 

దిశ.. 1993లో జన్మించారు. ఆమె స్వరాష్ట్రం ఉత్తరాఖండ్. దిశ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. దిశ సోదరి కూడా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. సినిమాల్లో నిలదొక్కునేందుకు తాను తన ఫ్యామిలీ సహాయం తీసుకోలేదని దిశ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. కేవలం చేతిలో రూ.500లతో ముంబయిలో అడుగుపెట్టానని ఆమె చెప్పారు. తనను తాను నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డానని ఆమె  చెప్పారు.

Video Top Stories