దాసరి మూడో వర్ధంతి : ఆయన లేని లోటును చిరంజీవి తీరుస్తున్నారు...
నేడు దర్శకరత్న దాసరి నారాయణరావు మూడో వర్థంతి.
నేడు దర్శకరత్న దాసరి నారాయణరావు మూడో వర్థంతి. ఈ సందర్భంగా సినీప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన లేని లోటును చిరంజీవి తీరుస్తున్నారని కొంతమంది అభిప్రాయపడ్డారు. కరోనాతో ఇండస్ట్రీ సంక్సోభంలో పడిన ఈ సందర్బంలో ఆయన లేని లోటు బాగా తెలిసి వస్తుందని సి. కల్యాణ్ గుర్తుచేసుకున్నారు.