Asianet News TeluguAsianet News Telugu

ప్రేమగా మాట్లాడితే చాలు.. (వీడియో)

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా కర్నూల్ మైండ్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. నేడు సమాజంలో మానసిక ఒత్తిడి సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని గమనించడం, మానసికంగా కృంగిపోతున్న వారితో ప్రేమగా మాట్లాడడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా కర్నూల్ మైండ్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. నేడు సమాజంలో మానసిక ఒత్తిడి సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని గమనించడం, మానసికంగా కృంగిపోతున్న వారితో ప్రేమగా మాట్లాడడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.