Asianet News TeluguAsianet News Telugu

video news : కర్నూలులో జబ్బార్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్, ఇద్దరి మృతి

కర్నూలు, ప్యాపిలి మండలం పోతు దొడ్డి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న బెంగళూరుకు చెందిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవరు, ఓ ప్రయాణికుడు మృతి చెందారు. గాయపడ్డ వారిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కర్నూలు, ప్యాపిలి మండలం పోతు దొడ్డి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న బెంగళూరుకు చెందిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవరు, ఓ ప్రయాణికుడు మృతి చెందారు. గాయపడ్డ వారిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.