Asianet News TeluguAsianet News Telugu

తంగిరాల సౌమ్య దీక్షకు మద్ధతు పలికిన నాయకులు (వీడియో)

నందిగామ గాంధీ సెంటర్లో మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య చేపట్టిన ఒక రోజు దీక్షా  కార్యక్రమానికి మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలు మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బచ్చుల అర్జునుడు, మిగతా నాయకులు పాల్గొననారు. అనంతరం తంగిరాల సౌమ్యకి భవన నిర్మాణ కార్మికునితో  నిమ్మరసం ఇప్పించి దీక్ష విరమింపజేశారు.

నందిగామ గాంధీ సెంటర్లో మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య చేపట్టిన ఒక రోజు దీక్షా  కార్యక్రమానికి మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలు మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బచ్చుల అర్జునుడు, మిగతా నాయకులు పాల్గొననారు. అనంతరం తంగిరాల సౌమ్యకి భవన నిర్మాణ కార్మికునితో  నిమ్మరసం ఇప్పించి దీక్ష విరమింపజేశారు.

Video Top Stories