Asianet News TeluguAsianet News Telugu

కర్నూలులో మొట్టమొదటి మల్టీప్లెక్స్ : ఎస్వీసీ సినిమాస్ (వీడియో)

కర్నూలులో ఎస్వీసీ సినిమాస్ పేరుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మల్లీప్లెక్స్ ప్రారంభించారు. అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ థియేటర్ ఓపెనింగ్ కి ఏవీ క్రియేషన్స్ వంశీ, హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ హరీష్ శంకర్, కర్నూలు బిజేపీ ఎంపీ టీ.జీ.వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కర్నూలులో ఎస్వీసీ సినిమాస్ పేరుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మల్లీప్లెక్స్ ప్రారంభించారు. అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ థియేటర్ ఓపెనింగ్ కి ఏవీ క్రియేషన్స్ వంశీ, హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ హరీష్ శంకర్, కర్నూలు బిజేపీ ఎంపీ టీ.జీ.వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Video Top Stories