Asianet News TeluguAsianet News Telugu

Video News:ఆర్ధిక పరిస్ధితుల కారణంగానే విధుల్లోకి: కండక్టర్ బాలవిశ్వేశ్వర చారి

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికీ 30 వ రోజుకీ చేరింది. అయితే నిన్న సీఎం కెసిఆర్ కార్మికులు అందరూ నవంబర్ 5లోగా తమ విధుల్లోకి చేరాలని.. లేదంటే ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేస్తామని హెచ్చరించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు విధుల్లోకి చేరుతున్నారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికీ 30 వ రోజుకీ చేరింది. అయితే నిన్న సీఎం కెసిఆర్ కార్మికులు అందరూ నవంబర్ 5లోగా తమ విధుల్లోకి చేరాలని.. లేదంటే ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేస్తామని హెచ్చరించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు విధుల్లోకి చేరుతున్నారు.

ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టిసి డిపో లోకి ఆర్టీసీ కండక్టర్ బాల విశ్వేశ్వర చారి తాను విధుల్లోకి చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగొలేనందున విధుల్లోకి చేరుతున్నట్లు తెలిపారు.