Asianet News TeluguAsianet News Telugu

video : JNTU సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన

సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు విశాఖలో ఆందోళనకు దిగారు. జేఎన్ టీ యూ కాకినాడ తీరును నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సివిల్ ఇంజనీరింగ్ లో ఇరిగేషన్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ సబ్జెక్టు కేవలం ల్యాబ్ కు మాత్రమే పరిమితమని తొలుత ప్రకటన చేసి, ఇప్పుడు థియరీ ఎగ్జామ్ కూడా రాయాలని పట్టుబడుతుండటంపై విద్యార్థులు వ్యతిరేకత వ్యక్తం చేసారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళనను రాష్ట్ర ఉద్యమం చేస్తామని విద్యార్థి నేతలు స్పష్టం చేసారు.

సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు విశాఖలో ఆందోళనకు దిగారు. జేఎన్ టీ యూ కాకినాడ తీరును నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సివిల్ ఇంజనీరింగ్ లో ఇరిగేషన్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ సబ్జెక్టు కేవలం ల్యాబ్ కు మాత్రమే పరిమితమని తొలుత ప్రకటన చేసి, ఇప్పుడు థియరీ ఎగ్జామ్ కూడా రాయాలని పట్టుబడుతుండటంపై విద్యార్థులు వ్యతిరేకత వ్యక్తం చేసారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళనను రాష్ట్ర ఉద్యమం చేస్తామని విద్యార్థి నేతలు స్పష్టం చేసారు.