మా బిడ్డను చంపుకోవడానికి అనుమతివ్వండి: కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు (వీడియో)
ఏడాది వయసున్న తమ కూతురిని చంపుకోడానికి అనుమతించాలంటూ మదనపల్లె కోర్టుకు ఓ పేద దంపతుల అభ్యర్థించారు.
ఏడాది వయసున్న తమ కూతురిని చంపుకోడానికి అనుమతించాలంటూ మదనపల్లె కోర్టుకు ఓ పేద దంపతుల అభ్యర్థించారు.
గంటల వ్యవధిలోనే రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోతుండడంతో ప్రతి ఆరుగంటలకొకసారి ఆమెకు 600రూపాయల ఖరీదైన ఇంజక్షన్ వేయాల్సి వస్తోంది. ఇలా నెలల తరబడి చేయించడం కోసం ఉన్న ఇల్లు అమ్మేశారు. అయిన వాళ్లదగ్గర అప్పులు చేశారు. వడ్డీలకు కూడా తీసి ఖర్చు చేశారు. ఫలితం కనబడలేదు. దీంతో ఆమెను భరించలేక తల్లిదండ్రులు తమ కూతురిని చంపుకుంటామంటూ కోర్టును కోరారు.