Asianet News TeluguAsianet News Telugu

విడిపోయిన శిఖర్ ధావన్ దంపతులు...

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్.. తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య ఆయేషా స్వయంగా వెల్లడించారు. గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఆయేషాను ప్రేమించి.. తొమ్మిది సంవత్సరాల క్రితం ధావన్ పెళ్లి చేసుకున్నాడు. అయితే.. అనూహ్యంగా.. వీరు తమ పెళ్లి బంధానికి స్వస్తి పలికారు.

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్.. తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య ఆయేషా స్వయంగా వెల్లడించారు. గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఆయేషాను ప్రేమించి.. తొమ్మిది సంవత్సరాల క్రితం ధావన్ పెళ్లి చేసుకున్నాడు. అయితే.. అనూహ్యంగా.. వీరు తమ పెళ్లి బంధానికి స్వస్తి పలికారు.