Asianet News TeluguAsianet News Telugu

ధోనీ వర్సెస్ రోహిత్: హైదరాబాద్ యంగ్ క్రికెటర్లు ఇలా... (వీడియో)


ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రోజు రానే వచ్చింది. శనివారం రాత్రి 7.30కి ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు ప్రారంభమవ్వబోతోంది.

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రోజు రానే వచ్చింది. శనివారం రాత్రి 7.30కి ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు ప్రారంభమవ్వబోతోంది. అయితే దీనిమీద అభిమానుల్లో అనేక అంచనాలున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ బాగా ఆడతారని ఫస్ట్ గెలిచేది వాళ్లే అని అంటున్నారు. ముంబై అభిమానులు తమ టీం మాత్రమే గెలుస్తుందంటున్నారు. మొదటి గేమే అభిమానుల్లో హీట్ పుట్టించేలా ఉంది. మరి తమ తమ అభిమాన టీంల గురించి ఈ పబ్లిక్ ఏమంటున్నారో వినండి..

Video Top Stories