Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు జరగకపోవడం వెనుక జై షా రాజకీయం...

అహ్మదాబాద్ వేదికగా ఉండడం వల్లనే తటస్థ వేదికల కాన్సెప్ట్ తెర మీదకు రావడంతోపాటు హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు కూడా లేకుండా పోయాయని అంటున్నారు కొందరు. 

అహ్మదాబాద్ వేదికగా ఉండడం వల్లనే తటస్థ వేదికల కాన్సెప్ట్ తెర మీదకు రావడంతోపాటు హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు కూడా లేకుండా పోయాయని అంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో అసలు జై షా నడిపిని రాజకీయం ఏమిటో ఒకసారి చూద్దాము.