Asianet News TeluguAsianet News Telugu

ముంబై వర్సెస్ కోల్‌కత ఫస్ట్ ఇన్నింగ్స్ హైలైట్స్: రోహిత్ శర్మ 6 సిక్సర్లు, పాండ్య హిట్ వికెట్

IPL 2020లో ఆడుతున్న రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. 

IPL 2020లో ఆడుతున్న రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ ఒక్క పరుగుకే అవుటైనా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు రోహిత్ శర్మ. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 90 పరుగులు జోడించారు.