Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: ఐపీఎల్ లో ఆడే కొత్త జట్ల ప్రకటన... బీసీసీఐ మాస్టర్ ప్లాన్

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ కీలక మార్పు చేసింది బీసీసీఐ. అక్టోబర్ 8న జరిగే ఆఖరి లీగ్ మ్యాచులు, రెండూ ఒకే సమయానికి ప్రారంభం కానున్నాయి. సాధారణంగా డబుల్ హెడర్ డే రోజున జరిగే మ్యాచుల్లో ఒకటి మధ్యాహ్నం 3:30 ప్రారంభమైతే, మరోటి సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమయ్యేది.కానీ ఆఖరి ప్లే ఆఫ్ లో.ఓ మ్యాచ్ మధ్యాహ్నం, ఓ మ్యాచ్ సాయంత్రం ప్రారంభం కావడం వల్ల ఒకే ఛానెల్‌లో రెండు మ్యాచులను చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్‌కి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు రెండు మ్యాచులు ఒకే టైం ప్రారంభమైతే, ఆ అవకాశం ఉండదు.. దీని వెనుక బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది..!

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ కీలక మార్పు చేసింది బీసీసీఐ. అక్టోబర్ 8న జరిగే ఆఖరి లీగ్ మ్యాచులు, రెండూ ఒకే సమయానికి ప్రారంభం కానున్నాయి. సాధారణంగా డబుల్ హెడర్ డే రోజున జరిగే మ్యాచుల్లో ఒకటి మధ్యాహ్నం 3:30 ప్రారంభమైతే, మరోటి సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమయ్యేది.కానీ ఆఖరి ప్లే ఆఫ్ లో.ఓ మ్యాచ్ మధ్యాహ్నం, ఓ మ్యాచ్ సాయంత్రం ప్రారంభం కావడం వల్ల ఒకే ఛానెల్‌లో రెండు మ్యాచులను చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్‌కి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు రెండు మ్యాచులు ఒకే టైం ప్రారంభమైతే, ఆ అవకాశం ఉండదు.. దీని వెనుక బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది..!

Video Top Stories