ఐపిఎల్ 2020: కెప్టెన్ విరాట్ కోహ్లీనే బెంగళూరు బలం..
ఐపీఎల్ 2020 కి రోజులు దగ్గరపడుతున్నా కొద్దీ టీంస్ గురించిన చర్చ బాగా జరుగుతోంది.
ఐపీఎల్ 2020 కి రోజులు దగ్గరపడుతున్నా కొద్దీ టీంస్ గురించిన చర్చ బాగా జరుగుతోంది. ఏ టీంలో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు, విజయావకాశాలు ఏం టీంకు ఎక్కువున్నాయనే దానిపై ఇప్పటికే బెట్టింగ్స్ మొదలైపోయాయి. వీటిల్లో ఇప్పటిదాకా మూడు సార్లు రన్నరప్ గా నిలిచిన, ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లీడ్ చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీం గురించి ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ ఏసియానెట్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చెబుతున్నారు..