Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎల్ 2020: రోహిత్ సేనకు ఈసారి గండమే, కారణాలు ఇవీ...

ఐపీఎల్  పదమూడో సీజన్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీం ముంబై ఇండియన్స్. 

ఈ టీం ఇప్పటికే నాలుగు సార్లు గెలిచి మంచి స్టాంగ్ టీంగా పేరు తెచ్చుకుంది. ఎక్కువమంది ఇండియన్స్ ఉన్న టీం కూడా ముంబై ఇండియన్స్.  రోహిత్ శర్మ నాయకత్వంలోని ఈ టీం ఆల్టర్నేట్ ఇయర్స్ లో కప్ ను గెలుచుకుంది. అలా చూస్తూ ఈ టీం కు ఈ సారి విజయావకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ ...