Asianet News TeluguAsianet News Telugu

అనుభవజ్ఞులైన చెన్నైపై గెలిచిన యువ హైదరాబాద్

ఐపీఎల్ 2020లో మరో మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. 

ఐపీఎల్ 2020లో మరో మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆఖరి ఓవర్ దాకా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. 163 పరుగుల లక్ష్యసాధనతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 157 పరుగులకి పరిమితమైంది.