Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బామ్మర్ది వీరంగం... పోలీసుల ఎదుటే సూసైడ్ అటెంప్ట్

తిరుపతి : అధికార వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బామ్మర్ది  సామాను శ్రీధర్ రెడ్డి వీరంగం సృష్టించాడు. 

తిరుపతి : అధికార వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బామ్మర్ది  సామాను శ్రీధర్ రెడ్డి వీరంగం సృష్టించాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ కు బామ్మర్దితో చాలాకాలంగా విబేధాలు కొనసాగుతూ తాజాగా తారాస్థాయికి చేరుకున్నారు. ఓ భూమి విషయంలో బావా బామ్మర్ది వివాదం రచ్చకెక్కి చివరకు పోలీసుల ఎదుటే శ్రీధర్ రెడ్డి ఆత్మహత్యకు యత్నించే స్థాయికి చేరింది. పోలీసులపై చిందులు తొక్కుతూ నానా హంగామా సృష్టించిన శ్రీధర్ స్వయంగా తనను తానే గాయపర్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.   
 

Video Top Stories