యనమల : మీ ఆటలు అసెంబ్లీలో సాగుతాయేమో..మండలిలో సాగవు...
శాసనమండలిలో నిన్న హైడ్రామా నడిచింది.
శాసనమండలిలో నిన్న హైడ్రామా నడిచింది. అనేక వాదోపవాదాల అనంతరం మండలి చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిమీద యనమల రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తించారని అన్నారు. హడావుడిగా బిల్లు పాస్ చేయడం అసెంబ్లీలో చెల్లుతుందేమో కానీ మండలిలో సాగదని చెప్పుకొచ్చారు