శ్రీ వైభవ వెంకటేశ్వర ఆలయం ఎండోన్మెంట్ పరిధిలోకి తెస్తున్నాం - ఎంపీ విజయసాయి
స్వామి వారి ఆలయాన్ని ఎండోన్మెంట్ పరిధిలోకి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది .
స్వామి వారి ఆలయాన్ని ఎండోన్మెంట్ పరిధిలోకి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది . ఇక్కడ ఉన్న పూజారులు ,శంకుస్థాపన నుండి స్వామికి పూజలు చేస్తున్నారో అలాంటి ఆచార వ్యవహారాలను కొనసాగించాలని నిర్ణయించిందని విజయసాయి రెడ్డి అన్నారు .