Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ పార్టీ రాజకీయంకోసం భారతదేశ ప్రతిష్టతను భంగం కలిగిస్తుంది

స్వార్థ రాజకీయ కార్యకర్తలతో దేశాన్ని ప్రపంచం ముందు తక్కువ చేసి చూపించాలనుకోవడం దేశద్రోహమే.

స్వార్థ రాజకీయ కార్యకర్తలతో దేశాన్ని ప్రపంచం ముందు తక్కువ చేసి చూపించాలనుకోవడం దేశద్రోహమే. రాజకీయాల కోసం చివరకు ఈ దేశ పరువు,ప్రతిష్టలకుభంగంకలిగించవిధంగావ్వవహరించడం పనికిమాలిన చర్యగా యస్.విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి అభివర్ణించారు .