Asianet News TeluguAsianet News Telugu

ఏజెన్సీ గ్రామాల్లో దయనీయ పరిస్థితి.. రహదారి లేక డోలీలో ఆసుపత్రికి..

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యూ చీడిపాలెం పంచాయతీ పరిధిలో సరైన రహదారి లేకపోవడంతో అనారోగ్యానికి గురైన వారిని కాలినడకన డోలీలో తరలిస్తున్నారు.

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యూ చీడిపాలెం పంచాయతీ పరిధిలో సరైన రహదారి లేకపోవడంతో అనారోగ్యానికి గురైన వారిని కాలినడకన డోలీలో తరలిస్తున్నారు. కిలోమీటర్ల మేర కాలినడకన నడచి వై రామారంలోని హాస్పిటల్ కు తీసుకువెడుతున్నారు. ప్రభుత్వాలు మారినా ఈ గిరిజనులకు మాత్రం సరైన రోడ్డు, వైద్య సదుపాయాలు అందడం లేదు. వారం రోజుల కిందట ఇదే గ్రామంలో వైద్యం అందక ఓ యువకుడు మృతి చెందిన ఘటన తెలిసిందే. ఇప్పుడు అదే పంచాయతీ నుండి మరోవ్యక్తి ఆరోగ్యం విషమించడంతో కాలినడకన డొలి కట్టుకొని వై రామారం ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Video Top Stories