Asianet News TeluguAsianet News Telugu

నేరస్తులపై ఉక్కుపాదం... పీడియాక్టులు, నగర బహిష్కరణలు : విజయవాడ సిపి వార్నింగ్

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి అమ్మకం, వాడకం బాగా తగ్గిందని విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. 

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి అమ్మకం, వాడకం బాగా తగ్గిందని విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. గంజాయి కేసుల్లో ఈ ఏడాది నగరపరిధిలో 530 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయి కేసుల్లో పీడీ యాక్ట్ లు పెడుతున్నామని... నగర బహిష్కరణలు చేస్తున్నామని అన్నారు. ఇలా కఠినంగా వ్యవహరించడంతో గంజాయి స్మగ్లింగ్ తగ్గినట్లు తెలిపారు.