Asianet News TeluguAsianet News Telugu

రాజధాని రైతులకు మద్దతుగా హనుమాన్ ఛాలీసా చదివిన వంగవీటి రాధ

అమరావతి రైతుల దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతి రైతుల దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తుళ్లూరులో రాజధాని మహిళా రైతులు, రైతు కూలీలు  హనుమాస్ చాలీసా పటిస్తూ నిరసన తెలిపారు.మందడం ,వెలగపూడి, తుళ్ళూరులో రైతులు చేస్తున్న ఈ దీక్షలకు వంగవీటి రాధ మద్దతు తెలిపారు. తుళ్లూరులో మహిళలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.