Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

తుళ్ళూరు మండలం దొండపాడు లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు.

తుళ్ళూరు మండలం దొండపాడు లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. గత రాత్రి జరిగిన ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది.